MachilipatnamLocal News
December 6, 2025
సమగ్రం

డిఎడ్ 3 వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

  • December 5, 2025
  • 0 min read
డిఎడ్ 3 వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

డిసెంబర్ 15, 2025 నుండి 20, డిసెంబర్ 2025 వరకు జరగవలసిన డిఎడ్ 3 వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి(డిఇఓ) పి వి జె రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా డి ఎడ్ పరీక్షలు వాయిదా వేసినట్లు డిఇఓ  తెలిపారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని డిఇఓ తెలిపారు.  

About Author

ssnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *